శ్రీ కలైమమని పట్రాయని సంగీత రావు గారి కన్నుమూత

Published On: June 3, 2021   |   Posted By:
శ్రీ కలైమమని పట్రాయని సంగీత రావు గారి కన్నుమూత
 
శ్రీ కలైమమని పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నై లో నిన్న రాత్రి 9 గంటలకు పరమపదించారు .
 
ఈయన ఘంటసాల గారి గురువుగారి పుత్రుడు మరియు ఆయనకు సహాయ సంగీత దర్శకుడిగా పని చేశారు.
 
ఎన్నో కూచిపూడి నృత్య నాటకాలకు సంగీతం సమకూర్చారు.
 
వెంపటి చిన సత్యం గారికి చాలా కార్యక్రమాలకు సంగీతం అందించారు