దర్శకుడు కిషోర్ తిరుమల మీడియా ఇంటర్వ్యూ
దర్శకుడు కిషోర్ తిరుమల మీడియా ఇంటర్వ్యూ మహిళా ప్రాధాన్యత ,ఫామిలీ సెన్సిబిలిటీస్ ని డీల్ చేస్తూ గొప్ప స్థాయిలో వినోదాన్ని పంచే సినిమా గా “ఆడవాళ్లు మీకు జోహార్లు” వుంటుంది : దర్శకుడు కిషోర్ తిరుమల భిన్నమైన కథలను ఎంచుకునే దర్శకుడు కిషోర్ తిరుమల. నేను శైలజ, రెడ్ చిత్రాల తర్వాత ఆయన చేసిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ కథానాయకుడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్కుమార్, ఊర్వశి తదితరులు నటించారు. […]